ఖలేజా రీ-రిలీజ్ 2025
ఖలేజా సినిమా:-
మహేష్ బాబు హీరోగా , త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖలేజా. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడిగా పని చేసాడు. అనుష్క హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 2010లో విడుదలైంది. భారతీయ తెలుగు-భాష ఫాంటసీ యాక్షన్ కామెడీ ఫిల్మ్గా వచ్చింది..ప్రకాష్ రాజ్, రావు రమేష్, షఫీ, సునీల్, అలీ, సుబ్బరాజు చలబగా సపోర్టింగ్ రోల్స్గా నటించారు.
మన మాటల మాతృకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ఇది.. ఖలేజా సినిమా ముందు వచ్చిన అతడు(2005) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది..కానీ ఊహించిన దొరసాను ఈ సినిమా ఇచ్చింది..
అసలు ఖలేజా సినిమా ప్లాట్ ఏంటి:-
పాలిలోని ఒక మారుమూల గ్రామం ఒక రహస్యమైన ప్లేగు బారిన పడి అనేక మంది ప్రాణాలను బలిగొంది, గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామాధికారి ఒక రక్షకుడిని ప్రవచించి, అతని కోసం తన సహాయకుడు సిద్ధను పంపుతాడు.
హైదరాబాద్లో మరెక్కడా, టాక్సీ డ్రైవర్ అయిన రాజు తన ప్రయాణీకులను హింసాత్మకంగా దాడి చేసి హత్య చేసిన సంఘటనలో తన టాక్సీకి భారీ నష్టం వాటిల్లుతుంది. తత్ఫలితంగా, రాజస్థాన్లోని బాధితుడి కుటుంబాలలో ఒకరికి బీమా డబ్బును అందజేయమని అతని సూపర్వైజర్ అతనికి ఆదేశిస్తాడు. అక్కడ, క్రూరమైన పారిశ్రామికవేత్త అయిన జికె పంపిన గూండాల ముఠా రాజును మెరుపుదాడి చేసి చంపేస్తుంది. అతను తన దాడి చేసిన వారిని తప్పించుకున్న తర్వాత, అధిపతి ప్రవచనంలో వివరించిన పరిస్థితులలో సిద్ధ రాజును కనుగొంటాడు. సిద్ధ అతన్ని రక్షించి గ్రామానికి తిరిగి తీసుకువెళతాడు.
కోలుకున్న తర్వాత, గ్రామస్తులు తనను దేవుడుగ పూజిస్తున్నారని తెలుసుకుని రాజు షాక్ అవుతాడు మరియు వారిని వేరే విధంగా ఒప్పించడంలో విఫలమవుతాడు. అతను మొదట వారి సమస్యల పట్ల ఉదాసీనంగా ఉన్నప్పటికీ, గ్రామస్తులకు సహాయం చేయమని సిద్ధ రాజును బలవంతం చేస్తాడు. మరింత దర్యాప్తులో, గ్రామ నివాసితులను వెళ్లగొట్టడానికి మరియు తరువాత వారి భూమి నుండి విలువైన ఖనిజాలను తీయడానికి GK ఉద్దేశపూర్వకంగా గ్రామ గాలి మరియు నీటిని కలుషితం చేస్తున్నాడని అతను తెలుసుకుంటాడు. రాజు ప్రయాణీకులను, ఒక భూవిజ్ఞాన శాస్త్రవేత్తను మరియు ఒక గ్రామస్థుడిని, తరువాత రాజును తన ప్రణాళికలకు ఆటంకం కలిగించకుండా నిరోధించడానికి GK ఆదేశించాడని కూడా అతను తెలుసుకుంటాడు.

గ్రామంలో GK రాజును ఎదుర్కొంటాడు, సిద్ధను చంపుతాడు మరియు అతని కుట్రను బయటపెట్టినందుకు గ్రామస్తులను ఊచకోత కోస్తానని బెదిరిస్తాడు. కోపంతో, రాజు GK గూండాలతో పోరాడి అతని చేతిని నరికివేస్తాడు. GK భయపడి తిరుగుతాడు మరియు ప్రవచించినట్లుగానే మరణిస్తాడు, గ్రామ విపత్తును ముగించాడు…
ఇప్పుడు ఖలేజా సినిమా ఎందుకు హాట్టాపిక్గా మారింది:-
తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఖలేజా సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే.. సినీ ప్రేక్షకులు, మహేష్ అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది.
మళ్ళీ థియేటర్లలో ఖలేజా రామ్మణయ్యా! – మహేశ్ బాబు ఫ్యాన్స్కు పండుగే పండుగ :-
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద తక్కువ కలెక్షన్స్తో నిరాశ పరిచిన మహేశ్ బాబు చిత్రం ఖలేజా (2010) ఇప్పుడు 2025లో మళ్ళీ విడుదలై, అభిమానుల గుండెల్లో నాట్యం చేస్తోంది. జ్ఞాపకాల్లో కొట్టొచ్చినట్లుగా, ఈ సినిమాను మళ్ళీ పెద్ద తెరపై చూసే అదృష్టాన్ని అభిమానులు కోలుకుంటున్నారు.
రీ-రిలీజ్ కలెక్షన్లు – మామూలుగా లేవు!
. ఇందులో ₹5.75 కోట్లు ఇండియాలో నుంచే! …..అమెరికాలో ఈ సినిమా $100K+ కలెక్షన్తో కొత్త రికార్డు సృష్టించింది – ఇది ఓ రీ-రిలీజ్ సినిమాకి తొలి ఘనత.రోజురోజుకి పెరిగిపోతున్న ఖలేజా రీ రిలీజ్ కలెక్షన్స్… ఊహించిన వేదంగా కలెక్షన్లు సాలార్ క్రాస్ చేసింది అంటే నమకతపట్లేదు…
హీరోయిన్ కాకుండా ఈమెందుకు హాట్టోపిగా అయింది:-
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా ఖలేజా సినిమా రీ రిలీజ్ వేళ ఒక నటి పేరు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలా మంది ఇదే సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అనుకున్నారు. కానీ అసలు విషయం కాదు.
ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో మహేష్ బాబు అనుష్కతో కలిసి దిలావర్ సింగ్ అనే వ్యక్తి ఇంటికి వెళతాడు. ఆ సీన్ లో రొట్టెలు కాలుస్తూ దిలావర్ సింగ్ భార్య కనిపిస్తుంది. అది కూడా 5 సెకన్లు మాత్రమే. . అయితే ఈ సీన్ లో ఉన్నది దివ్య మేరి సిరియాక్ అని సోషల్ మీడియాలో పోస్టులు, వార్తలు దర్శనమిస్తున్నాయి.. దిలావర్ సింగ్ భార్య రోల్ లో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది. అయితే తానేనని చాలామంది పొరపాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారని దివ్య మేరి సిరియాక్ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
2 thoughts on “ఖలేజా రీ-రిలీజ్ 2025|సాలార్ మూవీని క్రాస్ చేసిన ఖలేజా కలెక్షన్ల వర్షం….”